News

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం రాంపూర్ గ్రామంలో తన తాత, ముత్తాతల నుండి ఆనవాయితీగా వచ్చిన గజస్థంభాల తయారీ వృత్తిని లక్ష్మణ్ ...
video Jogulamba-Gadwal news in Telugu at News18 India. Latest and Breaking news in Telugu from Jogulamba-Gadwal.
పహల్గామ్ ఉగ్రదాడితో కాశ్మీర్‌తో పాటు మానవత్వంపై కూడా పాకిస్తాన్ దాడిచేసిందని ప్రధాని మోదీ అన్నారు. మన పర్యాటకాన్ని దెబ్బతీసి పేదల పొట్టగొట్టాలని చేస్తోందని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. కాశ్మ ...
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, తన చిన్ననాటి జూనియర్ క్రికెట్ రోజుల్లో చెతేశ్వర్ పుజారాను ఔట్ చేయడమే తమ టీమ్ మీటింగ్‌ల ప్రధాన ఎజెండా అని వెల్లడించాడు. పుజారా ఆటను చూసి రోజంతా మైదానంలో ఫీల్డింగ్ చేసి ...
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి కాశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. కత్రా వేదికగా పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కాకినాడలో రహదారులన్నీ నిర్మాణంలో ఉండటంతో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు కనీసం గాలి లేకుండా వడదెబ్బలతో బాధపడుతున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో, 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో సిందూర్ మొక్కను నాటారు, మే 26న కచ్‌లోని వీర మహిళలు బహుమతిగా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు.